బాధ్యతలు స్వీకరించిన న్యాయాధికారి వినయ్ కుమార్
జె.హెచ్.9.మీడియా, భద్రాద్రికొత్తగూడెం: తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ఆదేశాల ప్రకారం, హైదరాబాద్ లోని ఓల్డ్ మలక్పేట్కు చెందిన వనం వినయ్ కుమార్ కొత్తగూడెం మూడవ అదనపు జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్గా నియమితులయ్యారు.
ఈ మేరకు గురువారం ఆయన కొత్తగూడెం రెండవ అదనపు జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ బి.రవికుమార్ నుండి బాధ్యతలను స్వీకరించారు.
Advertising:


Post a Comment