మెజిస్ట్రేట్ రాజమల్లు కు సన్మానం

మెజిస్ట్రేట్ రాజమల్లు కు సన్మానం
జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం: ఇటీవల కొత్తగూడెం స్పెషల్ జ్యూడిషయల్ సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్‌గా బాధ్యతలు స్వీకరించిన మెండు రాజమల్లును మంగళవారం సీనియర్ న్యాయవాదులు ఘనంగా సన్మానించి అభినందనలు తెలిపారు..

ఈ కార్యక్రమంలో సింగరేణి కాలరీస్ స్టాండింగ్ కౌన్సిల్స్ జి.వి.కే. మనోహర్ రావు, వెల్లంకి వెంకటేశ్వరరావు, ప్రభుత్వ ఇన్సూరెన్స్ కంపెనీల స్టాండింగ్ కౌన్సిల్ రావి విజయకుమార్, ఛీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ ఊటికూరు పురుషోత్తమరావు తదితరులు పాల్గొన్నారు

Blogger ఆధారితం.