పెద్దమ్మ తల్లి గుడిలో ఘనంగా అయ్యప్పదీక్షపరుల ఇరుముడి కార్యక్రమం
జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం :పాల్వంచ మండలం, కేశవాపురం-జగన్నాధపురం గ్రామాల్లోని శ్రీ కనకదుర్గ దేవస్థానం (పెద్దమ్మ గుడి) లో సోమవారం అయ్యప్పదీక్షపరుల ఇరుముడి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేశవాపురం-జగన్నాధపురం గ్రామాల నుంచి వచ్చిన 83 మంది అయ్యప్పదీక్షపరులు పాల్గొన్నారు.
అనంతరం లక్ష్మీపురం గ్రామానికి చెందిన జెసిబి ఉపేందర్, అయ్యప్పదీక్షపరుల కోసం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.

Post a Comment