ప్రశాంతంగా ముగిసిన గ్రూప్-2 పరీక్షలు
జిల్లాలో 13,466 మంది పరీక్షకు హాజరు కావలసి ఉండగా, మొదటి రోజు ఆదివారం రెండు సెషన్లలో 12,572 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. రెండవ రోజు సోమవారం రెండు సెషన్లలో 12,343 మంది హాజరయ్యారు.
జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ కొత్తగూడెం పోస్ట్ ఆఫీస్ సెంటర్లో గల సెంట్ మేరీస్ హై స్కూల్ పరీక్ష కేంద్రాన్ని పరిశీలించారు. అక్కడ ఏర్పాటు చేసిన ఏర్పాట్లను అధికారులతో సమీక్షించారు

Post a Comment