రేపు కలెక్టరేట్ లో ప్రజావాణి


రేపు కలెక్టరేట్ లో ప్రజావాణి

జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం:సోమవారం కలెక్టరేట్ లో  నిర్వహించనున్న ప్రజావాణి కార్యక్రమానికి అన్ని శాఖల జిల్లా అధికారులు సకాలంలో హాజరుకావాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్ ఆదివారం o ప్రకటనలో తెలిపారు.  ప్రజలు వారి వారి సమస్యలకు సంబంధించిన అంశాలపై లిఖితపూర్వకంగా ఫిర్యాదును అందజేయాలని చెప్పారు. ఉదయం 10.30 గంటలకు ప్రజావాణి ప్రారంభమవుతుందని కలెక్టర్ పేర్కొన్నారు.

Blogger ఆధారితం.