క్రీడా పోటీల్లో సత్తా చాటిన మణుగూరు బీసీ వెల్ఫేర్ బాలుర పాఠశాల విద్యార్థులు
" ఓవర్ ఆల్ ఛాంపియన్షిప్ "ని అందుకని జోనల్ స్థాయిలో సెలెక్ట్ అయ్యారు. ఈ సందర్భంగా బహుమతులు సాధించిన విద్యార్థులను బీసీ గురుకుల పాఠశాలల ఆర్ సి ఓ బ్యులారాణి, మణుగూరు గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ పి.రజిని ప్రత్యేకంగా అభినందించారు.

Post a Comment