ఏఎస్సై తిరుపతిరావును అభినందించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ ఐపీఎస్ సోమవారం ఏఎస్ఐ తిరుపతిరావు ను ప్రత్యేకంగా అభినందించారు.పోలీస్ శాఖలో పనిచేసే ప్రతి ఒక్కరూ తమకు అప్పగించిన విధులను బాధ్యతతో,నిబద్ధతతో నిర్వర్తిస్తే ఎప్పటికైనా తగిన గుర్తింపు లభిస్తుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో కొత్తగూడెం డిఎస్పి రెహమాన్,జూలూరుపాడు సీఐ ఇంద్రసేనారెడ్డి,ఎస్సై రాణాప్రతాప్, తదితరులు పాల్గొన్నారు.

Post a Comment