నేరెళ్ల బాధితులకు న్యాయం చేస్తాం - సీఎం రేవంత్ రెడ్డి
2017 నాటి ఘటనల్లో ఇసుక లారీల వల్ల మనుషుల ప్రాణాలు పోతున్నాయని అడిగినందుకు తమపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారని బాధితులు ఆరోపించారు. బాధ్యులైన పోలీస్ అధికారులతో పాటు థర్డ్ డిగ్రీ ప్రయోగించిన పోలీస్ సిబ్బందిపైనా చర్యలు తీసుకోవాలని బాధితులు సీఎంకు విజ్ఞప్తి చేశారు.

Post a Comment