ప్రజావాణికి అధికారులు సకాలంలో రావాలి - కలెక్టర్
జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం : ఈ నెల 23న సోమవారం కలెక్టరేట్లో నిర్వహించనున్న ప్రజావాణి కార్యక్రమానికి అన్ని శాఖల జిల్లా అధికారులు సకాలంలో హాజరుకావాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ ఆదివారం ఓ ప్రకటనలో సూచించారు. ప్రజలు తమ సమస్యలకు సంబంధించిన అంశాలను లిఖితపూర్వకంగా ఫిర్యాదుల రూపంలో సమర్పించాలని కలెక్టర్ పేర్కొన్నారు. ఉదయం 10:30 గంటలకు కార్యక్రమం ప్రారంభమవుతుందని తెలిపారు.

Post a Comment